ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయులు

ABN, Publish Date - Mar 18 , 2025 | 11:26 PM

గద్వాల జిల్లా నూతన అధ్యక్షుడిగా రామాంజనేయులు నియామకం అయ్యారు.

గద్వాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతాపార్టీ జోగుళాంబ గద్వాల జిల్లా నూతన అధ్యక్షుడిగా రామాంజనేయులు నియామకం అయ్యారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ఎలక్షన్‌ కో-రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కే.గీతామూర్తి ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అక్కల రమాదేవి, బండల వెంకట్రాములు నియామకమయ్యారు.

Updated Date - Mar 18 , 2025 | 11:26 PM