ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలి

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:29 PM

జిల్లాలోని 14 కేజీబీవీలో ఖా ళీగా ఉన్న సీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీ పో స్టుల భర్తీకి 2022-23 సంవత్సరంలో పరీక్షలు నిర్వహించారు.

వనపర్తి విద్యావిభాగం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 14 కేజీబీవీలో ఖా ళీగా ఉన్న సీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీ పో స్టుల భర్తీకి 2022-23 సంవత్సరంలో పరీక్షలు నిర్వహించారు. మెరిట్‌ ఆధారంగా 1:3 నిష్పత్తి లో హెచ్‌టీటీపీ: //డీఈవో వనపర్తి. డబ్ల్యూ ఈఈబీఎల్‌వై. సీవోఎం/ వెబ్‌సైట్‌లో పొందుప రిచిన అభ్యర్థులు 23-06-2025 సోమవారం ఉ దయం 10 గంటలకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ని మిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయా నికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికా రి ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

అమరచింత, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : వి ద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యువజన విద్యార్థుల సం ఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివా రం అమరచింత మండల కేంద్రంలో డీవైఎఫ్‌ ఐ, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఎంఈవో భాస్కర్‌ సింగ్‌ను కలిసి విద్యారంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల వారు మాట్లా డుతూ... పాఠశాలలో అస్తవ్యస్తంగా ఉన్న త రగతి గదులలను, మూత్రశాలలను తక్షణమే బాగు చేసి విద్యార్థులకు సరిపడా నోటు పుస్త కాలు దుస్తులను అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నా యకులు రాఘవేంద్ర, కుతుబ్‌, వెంకటేష్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:29 PM