ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జోగుళాంబను దర్శించుకున్న సినీ హీరో ఆది

ABN, Publish Date - May 04 , 2025 | 11:20 PM

జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌ తనయుడు ఆది ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అర్చకుడి వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న సినీ నటుడు ఆది

అలంపూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌ తనయుడు ఆది ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు స్వామి వారి ఆలయంలో గణపతి పూజ అభిషేకం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - May 04 , 2025 | 11:20 PM