ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సహాయ నిధికి రైతు భరోసా

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:11 PM

తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన రైతు భరోసా నగదును ఓ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.

కలెక్టర్‌కు రైతుభరోసా నగదును విరాళంగా ఇస్తున్న కోయిలదిన్నెవాసి

- కలెక్టర్‌కు అందించిన రైతు లక్ష్మీకాంతరెడ్డి

వడ్డేపల్లి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన రైతు భరోసా నగదును ఓ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. జోగుళాంబ గద్వాల జిల్లా, కోయిలదిన్నెకు చెందిన గోరంట్ల లక్ష్మీకాంతరెడ్డికి రైతు భరోసా కింద రూ.95,400 ఆయన ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బును ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కులను సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సంతోష్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయనను కలెక్టర్‌ అభినందించారు. ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ ఫలాలను తిరిగి అందించాలన్న ఆయన దృక్ఫ థం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:12 PM