ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్తపాలెం తండాలో తాగునీటి ఎద్దడి

ABN, Publish Date - Jun 03 , 2025 | 11:27 PM

మండ ల పరిధిలోని కొత్తపాలెం తండాలో ఐదు రో జులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో తండావాసులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.

వ్యవసాయబోరు నుంచి బిందెలతో తాగునీటిని తెచ్చుకుంటున్న కొత్తపాలెం తండావాసులు

ధరూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): మండ ల పరిధిలోని కొత్తపాలెం తండాలో ఐదు రో జులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో తండావాసులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. పైప్‌లు లీకేజీ కార ణంగా నీరు రాకపోవడంతో తండా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల వరకు నడిచి వె ళ్లి వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుం టున్నారు. తండాలో బోరు వేస్తే తమకు ఈ ఇబ్బందులు ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అధికారులు, స్థానిక నాయకులు స్పం దించి బోరు వేయించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:27 PM