కర్నూలు పర్యటనకు భట్టి
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:23 PM
ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క శనివారం కర్నూలు పర్యటనకు వెళ్లారు.
- సరిహద్దులో ఏపీ నాయకుల స్వాగతం
అలంపూరుచౌరస్తా, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క శనివారం కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పార్టీ ఆంధ్ర ప్రదే శ్ నాయకులు పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. క ర్నూలు జిల్లాలోని పిన్నాపురం వద్ద నిర్మిస్తున్న సోలార్ ప్రాజెక్టును పరిశీలిం చేందుకు ఆయన వెళ్తున్నట్లు తెలిపారు. ఆనంతరం పలు సాగునీటి ప్రాజెక్టులను పీసీసీ ఏపీ మాజీ అద్యక్షుడు గిడుగు రుద్రరాజుతో కలిసి పరిశీలించనున్నారు.
Updated Date - Jun 07 , 2025 | 11:23 PM