ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడీజే కోర్టులు ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:32 PM

నారాయణపేట బార్‌ అసోసియేషన్‌ సభ్యులు బుధవారం హైకోర్టు, పోర్ట్‌ పోలియో న్యాయాధికారి మధుసూదన్‌ రావును కలిశారు.

హైకోర్టు న్యాయాధికారి మధుసూదన్‌రావుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న పేట బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

- హైకోర్టు న్యాయాధికారిని కలిసిన పేట బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

నారాయణపేట న్యూటౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట బార్‌ అసోసియేషన్‌ సభ్యులు బుధవారం హైకోర్టు, పోర్ట్‌ పోలియో న్యాయాధికారి మధుసూదన్‌ రావును కలిశారు. ఈ సందర్భంగా వారు నారాయణపేట కోర్టులో ఎస్సీ, ఎస్టీ విని యోగదారుల ఏడీజే కోర్టులు రావల్సి ఉందని, వాటిని ఏ ర్పాటు చేయాలని కోరారు. సభ్యుల వినతికి న్యాయాధికారి సానుకూలంగా స్పందించారు. న్యాయాధికారిని కలిసిన వారిలో పేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, జాయింట్‌ సెక్రటరీ అమి రుద్దీన్‌ ఉన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:32 PM