ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బోరు మోటార్‌ తీయబోయి యువకుడి దుర్మరణం

ABN, Publish Date - Apr 19 , 2025 | 11:26 PM

వ్యవసాయ బావిలో బోరు మోటార్‌ను తీయ బోయి ప్రమా దవశాత్తు నీటిలో ము నిగి మృతి చెందిన సంఘటన శనివారం వనపర్తి జిల్లా అమర చింత మునిసిపాలిటీలో చోటు చేసుకుంది.

అమరచింత, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ బావిలో బోరు మోటార్‌ను తీయ బోయి ప్రమా దవశాత్తు నీటిలో ము నిగి మృతి చెందిన సంఘటన శనివారం వనపర్తి జిల్లా అమర చింత మునిసిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అమరచింత ప ట్టణానికి చెందిన రైతు గోపాల్‌రెడ్డి వ్యవసా య బావిలోని మోటార్‌ను మరమ్మతు ని మిత్తం తీయడానికి గుడిసె శ్రీను (28) శ నివారం వెళ్లాడు. బావిలోని నీటిలో బోరును బయటకు తీయడానికి తీవ్ర ప్రయత్నం చే సే క్రమంలో ఆ బోరుతో పాటు నీటిలో యువకుడు పూర్తిగా మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. సాయంత్రం కుటుం బ సభ్యులు, ప్రజలు వెళ్లి అతి కష్టం మీద మృతుడిని బావిలో నుంచి బయటకు తీశా రు. అతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:26 PM