ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల ర్యాలీ

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:23 AM

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా యూఎస్‌పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి) ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు.

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా సంఘిభావ ర్యాలి ప్రధర్శన చేస్తూన్నా ఉపాద్యాయసంఘల నాయకులు

గణేశ్‌నగర్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా యూఎస్‌పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి) ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ రాష్ట్ర బాధ్యుడు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముల్కల కుమార్‌, ఎండీ జావిద్‌, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆవాల నరహరి, చకినాల రామ్మోహన్‌, టీపీటీఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడి, వేల్పుల బాలయ్య, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, డీటీఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు తూముల తిరుపతి, ఉపాద్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:23 AM