ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేసీఆర్‌ సభ కాంగ్రెస్‌ పతనానికి నాంది కావాలి

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:13 AM

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఈ నెల27నజరిగే కేసీఆర్‌సభ కాంగ్రె స్‌ పతనానికి నాంది కావాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.

హుజూరాబాద్‌లో కార్యకర్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఈ నెల27నజరిగే కేసీఆర్‌సభ కాంగ్రె స్‌ పతనానికి నాంది కావాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో బీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ హుజూరా బాద్‌ నియోజకవర్గం నుంచి సుమారు లక్షమందిని తరలిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

ధాన్యం దళారులకు అమ్మి నష్టపోవద్దు..

జమ్మికుంట: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణం లోని పాత వ్యవసాయ మార్కెట్‌లో సొసైటీ చైర్మన్‌ పొనగంటి సంపత్‌ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులు రైతులను మోసం చేయా లని చూస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న, వైస్‌చైర్మన్‌ సతీష్‌రెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ మామిడి తిరుపతిరెడ్డి, తహసీల్దార్‌ రమేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:13 AM