ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trains: నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైళ్లు రద్దు

ABN, Publish Date - Mar 01 , 2025 | 10:57 AM

కాచిగూడ-నిజామాబాద్‌(Kacheguda-Nizamabad) మధ్య నడిచే (77601/77602)డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.

హైదరాబాద్‌ సిటీ: కాచిగూడ-నిజామాబాద్‌(Kacheguda-Nizamabad) మధ్య నడిచే (77601/77602)డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్‌ సెక్షన్‌లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: CV Anand: కమిషనర్‌ సీరియస్ వార్పింగ్.. అక్రమార్కులపై ఉక్కుపాదం


ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‏కు అదనంగా ఏసీ చైర్‌కార్‌

లింగంపల్లి-విజయవాడ(Lingampalli-Vijayawada) మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (ఎంప్లాయీస్‌ ట్రైన్‌)కు అదనంగా మరొక ఏసీ చైర్‌కార్‌ను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. శనివారం విజయవాడ నుంచి లింగంపల్లి వచ్చే (12795) ఎక్స్‌ప్రె్‌సలో, ఆదివారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్లే (12796) ఎక్స్‌ప్రెస్‏లో ప్రయాణికులకు అదనపు ఏసీ చైర్‌కార్‌ 15రోజుల పాటు అందుబాటులో ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు

ఈవార్తను కూడా చదవండి: ఆధార్‌ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం

ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి

ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్‌ ఫిషర్‌’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2025 | 11:04 AM