Home » Trains
మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకి గురవుతున్నారు.తుపాను కారణంగా సుమారుగా 150 ట్రైన్స్ రద్దు అయినట్లు తెలుస్తోంది. ట్రైన్స్ రద్దు అవడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు.
ఇటీవల ప్రేమికులు చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తూ ఉన్నాం. కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఏకంగా వివాహాలే చేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా...
ఎగ్మూరు - తిరుచ్చి(Egmuru - Trichy) మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు దక్షిణరైల్వే(Southern Railway) ప్రకటించింది. జోలార్పేట - సేలం,
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో మహిళలకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సీటు కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఇంకొన్నిసార్లు సీటు దొరికినా.. తోటి ప్రయాణికుల కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అయినా..
కొందరు లేనిదానికోసం వెంపర్లాడుతూ ఉన్న సంతోషాన్ని దూరం చేసుకుంటుంటారు. మరికొందరు అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా ఏ పనీ చేయకుండా.. నిత్యం ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ...
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు - కొలం్ల - శ్రీకాకుళం, విశాఖపట్టణం - కొల్లం - విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు
ఎక్స్ప్రెస్ రైలు బోగీల మధ్య పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. తిరువనంతపురం
గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్ ట్రైన్కు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంకటంపల్లి రైల్వే స్టేషన్లో బ్రేక్ ఫెయిల్ అయ్యి రైలు ఆగకుండా పోయింది.
విజయవాడ, గుంతకల్(Vijayawada, Guntakal) మధ్య రైలుమార్గాల్లో మరమ్మతుల కారణంగా తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే రైళ్లు
రైల్వే శాఖ(Indian Railways) భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2027నాటికి మరో 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.