• Home » Trains

Trains

‘సూపర్‌ ఫాస్ట్‌’ రైళ్లు.. ప్యాసింజర్‌ ప్రయాణం

‘సూపర్‌ ఫాస్ట్‌’ రైళ్లు.. ప్యాసింజర్‌ ప్రయాణం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

శివారు గ్రామాలకు ‘బుల్లెట్‌’ టెన్షన్‌

శివారు గ్రామాలకు ‘బుల్లెట్‌’ టెన్షన్‌

హైదరాబాద్ నగర శివారు గ్రామాల్లో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు ప్రభావం భూముల క్రయ విక్రయాలపై పడింది.

భారత్‌కు కొత్త రవాణా మార్గంపై రష్యా దృష్టి!

భారత్‌కు కొత్త రవాణా మార్గంపై రష్యా దృష్టి!

రష్యా-భారత్‌కు ప్రత్యక్ష రైలు మార్గం ఎంతో దూరంలో లేదా..? అంటే, అవుననే సమాధానం వస్తోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనను రష్యా పరిశీలిస్తోంది.

15 నిమిషాల ముందే తిరుపతి-కరీంనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలు

15 నిమిషాల ముందే తిరుపతి-కరీంనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్‌ బైవీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం. 12761) బయలుదేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సవరించారు.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఆగస్టులో వరంగల్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

ఆగస్టులో వరంగల్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

ఆగస్టు నెలలో వరంగల్‌ మీదుగా కాన్పూర్‌-మధురై ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

మెము రైళ్ల రద్దుతో ఇబ్బందులు

మెము రైళ్ల రద్దుతో ఇబ్బందులు

నాయుడుపేట స్వర్ణముఖినది వంతెనపై మరమ్మతులతో పలు మెము రైళ్లు రద్దు కాగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి.

గుంతకల్లు మీదుగా తిరుపతి-నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా తిరుపతి-నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు మీదుగా అప్‌ అండ్‌ డౌన్‌ సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి