Home » Trains
నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చాక్లెట్తో ప్రత్యేక సందర్భాల్లో రకరకాల ఆకారాలను రూపొందించడం చూస్తుం టాం. క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్, భవం తులు, ప్రసిద్ధ వ్యక్తుల చాక్లెట్ శిల్పాలు చూసి ఆశ్చర్యపోతుంటాం.
నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిరిగే 13 ఎంఎంటీఎస్ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఎస్7 బోగీ బ్రేకులు పట్టివేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఓ మహిళ వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో చివరకు డేంజరస్ స్టంట్స్ చేయాలని నిర్ణయించుకుంది. రైలు పట్టాల పక్కన సైకిల్ నిలబెట్టారు. దాన్ని ముందు వైపు ఓ వ్యక్తి పట్టుకుని నిలబడగా.. వెనుక వైపు సైకిల్పై సదరు మహిళ నిలబడింది. అంతటితో ఆగకుండా..
భారత దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరతో పాటు ఎన్నో రకాల సౌకర్యాలు ఉండటం వల్ల చాలా మంది రైలు ప్రయాణాలవైపు మొగ్గు చూపుతుంటారు. రైలు చివరన ఉన్న బోగీ వెనుక వైపున 'X', 'LV' గుర్తులు కనిపిస్తుంటాయి. చివరి బోగీ అదే అని చెప్పేందుకు ఈ ఆంగ్ల అక్షరాలను రాస్తారు. వివరాల్లోకి వెళితే..
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.
ఓ కుటుంబం రైల్లోని ఏసీ కోచ్లో ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా వారంతా కలిసి ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సినిమా చూడడంలో వింతేమీ లేకున్నా..
హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా..
రన్నింగ్ రైల్లో డోర్ దగ్గర ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడి స్నేహితుడు ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే రీల్ చేయాలనే ఉద్దేశంతో ఆ యువకుడు రైలు డోర్ దగ్గర నిలబడి స్టైలిష్గా పోజ్ ఇస్తూ..