• Home » Trains

Trains

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే శాఖ..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే శాఖ..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను మరికొన్ని వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు

కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు

కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఎ. శ్రీధర్‌ తెలిపారు.

తిరుపతి - కాట్పాడి మధ్య పలు రైళ్ల రద్దు

తిరుపతి - కాట్పాడి మధ్య పలు రైళ్ల రద్దు

తిరుపతి-కాట్పాడి మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆ రైళ్ల వివరాలిలా ఉన్నాయి.

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

20న రెండు ఎంఎంటీఎస్‏లు రద్దు

20న రెండు ఎంఎంటీఎస్‏లు రద్దు

హైదరాబాద్ నగరంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న రెండు ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈనెల 20న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు

26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు

తమిళనాడులోని అరక్కోణం యార్డ్‌ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్‌-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.

ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన  రైళ్లు!

ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రద్దీగా ఉండే 'ఝార్పడ వంతెన' సమీపంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు సకాలంలో స్పందించడంతో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది.

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి