• Home » Trains

Trains

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

హైదరాబాద్- జైపూర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి ఉంది. అయితే, ప్రమాదవశాత్తూ ఏసీ కోచ్‌ B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరబాద్‌- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది.

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

పలు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు.

చర్లపల్లి-తిరుచానూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరుచానూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి)మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

తిరుపతి-పండర్‌పూర్‌-తిరుపతి (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలు (07012/32)ను రెగ్యులర్‌ రైలుగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అనకాపల్లి- చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైలు

అనకాపల్లి- చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైలు

అనకాపల్లి-చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల మూడో తేదీ నుంచి నడవనున్నది. 17046 నంబరుతో అనకాపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు ఈ రైలును ప్రారంభిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి