ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JAC Protest: సమస్యలు పరిష్కరించకుంటే 15 నుంచి ఉద్యమమే

ABN, Publish Date - Jul 27 , 2025 | 04:22 AM

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆగస్టు 15 నుంచి ఉద్యమ కార్యచరణ చేపడతామని ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది.

  • సర్కారుకు ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆగస్టు 15 నుంచి ఉద్యమ కార్యచరణ చేపడతామని ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ కోసం మాట్లాడకపోవడం, 57 డిమాండ్లపై నివేదికను బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. సెప్టెంబరు 1న పెన్షన్‌ విద్రోహదినంగా పాటించనున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jul 27 , 2025 | 04:22 AM