ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రక్తదాతలు.. సేవాతత్పరులు: గవర్నర్‌

ABN, Publish Date - Jun 15 , 2025 | 05:31 AM

రక్తదానాన్ని మానవత్వంతో నిరంతర సేవగా కొనసాగించడం గొప్ప విషయమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దాతలను అభినందించారు.

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రక్తదానాన్ని మానవత్వంతో నిరంతర సేవగా కొనసాగించడం గొప్ప విషయమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దాతలను అభినందించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాలులో రెడ్‌క్రాస్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు శిబిరాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడారు.

Updated Date - Jun 15 , 2025 | 05:31 AM