ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jupally Krishna Rao: పది రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి

ABN, Publish Date - Jun 24 , 2025 | 03:46 AM

రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

  • ఎక్సైజ్‌ అధికారులతో మంత్రి జూపల్లి

రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయంలో సోమవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో దాదాపు 15 ఏళ్లుగా బదిలీలు జరగలేదు. దీంతో ఆ విషయంపై చర్చించారు. పదోన్నతులతో సంబంధం లేకుండా పది రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రి ఆదేశించడంతో.. పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Updated Date - Jun 24 , 2025 | 03:46 AM