ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాలుడిపై చిత్రహింసలు

ABN, Publish Date - Apr 19 , 2025 | 11:27 PM

క ర్ణాటక రాష్ర్టానికి చెందిన దంపతులు ఆరు సం వత్సరాల వయసున్న కుమారుడితో కలిసి జీవ నోపాఽధి నిమిత్తం ఆరు నెలల కిందట మదనా పురానికి కూలి పని చేసుకునేందుకు వచ్చారు.

మదనాపురం, ఏప్రిల్‌ 19, (ఆంధ్రజ్యోతి) : క ర్ణాటక రాష్ర్టానికి చెందిన దంపతులు ఆరు సం వత్సరాల వయసున్న కుమారుడితో కలిసి జీవ నోపాఽధి నిమిత్తం ఆరు నెలల కిందట మదనా పురానికి కూలి పని చేసుకునేందుకు వచ్చారు. శనివారం ఆరేళ్ల బాలుడు పక్కింటికి వెళ్లాడు. తన మూడేళ్ల కుమార్తెతో ఆ బాలుడు అసభ్యం గా ప్రవర్తించాడని బాలిక తల్లి కడ్డీ వేడి చేసి బాలుడి వెనుక భాగంపై కాల్చింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 19 , 2025 | 11:27 PM