ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆధ్యాత్మిక పర్యటనలో విరుష్క

ABN, Publish Date - May 14 , 2025 | 04:29 AM

టెస్టు క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌...

మధుర: టెస్టు క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ ధామ్‌ ఆశ్రమానికి వెళ్లాడు. గురువు ప్రేమానంద్‌ గోవింద్‌ మహరాజ్‌ ఆశీస్సులు తీసుకుని అక్కడే కొంతసేపు గడిపారు. ఈ ఏడాది ఆరంభంలోనూ ఆసీస్‌ పర్యటన ముగిశాక తమ పిల్లలతో కలిసి విరాట్‌ జంట ఇదే ఆశ్రమానికి వచ్చారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 04:29 AM