ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవ్‌ ధనాధన్‌

ABN, Publish Date - Jul 03 , 2025 | 04:39 AM

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్‌ అండర్‌-19 జట్టు 4 వికెట్ల తేడాతో...

  • మూడో వన్డేలో భారత యువ జట్టు గెలుపు

నార్తాంప్టన్‌: యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్‌ అండర్‌-19 జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుపై గెలిచింది. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. కనిష్క్‌ చౌహాన్‌ (3/30) ధాటికి 40 ఓవర్లలో 268/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ థామస్‌ రే (76 నాటౌట్‌), ఓపెనర్‌ డాకిన్స్‌ (62) అర్ధ సెంచరీలు చేశారు. ఛేదనలో ఓపెనర్‌ వైభవ్‌కు తోడు విహాన్‌ (46), కనిష్క్‌ (43 నాటౌట్‌) సత్తా చాటడంతో భారత జట్టు 34.3 ఓవర్లలోనే 274/6 స్కోరు చేసి గెలిచింది. దీంతో ఐదు వన్డేల ఈ సిరీ్‌సలో భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో భారత్‌, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:39 AM