ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెన్నై జట్టులో ఉర్విల్‌ పటేల్‌

ABN, Publish Date - May 06 , 2025 | 03:44 AM

గాయపడిన వంశ్‌ బేడీ స్థానంలో గుజ రాత్‌కు చెందిన ఉర్విల్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రకటించింది. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (28 బంతుల్లో)...

రైజర్స్‌కు హర్ష్‌ దూబే

న్యూఢిల్లీ: గాయపడిన వంశ్‌ బేడీ స్థానంలో గుజ రాత్‌కు చెందిన ఉర్విల్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రకటించింది. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (28 బంతుల్లో) చేసిన రెండో క్రికెటర్‌గా ఈ 26 ఏళ్ల కీపర్‌ రికార్డులకెక్కాడు. మరోవైపు సన్‌రైజర్స్‌ జట్టులోకి స్మరణ్‌ రవిచంద్రన్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 03:44 AM