ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాణించిన తనుష్‌

ABN, Publish Date - Jun 10 , 2025 | 05:02 AM

తనుష్‌ కోటియన్‌ (90 నాటౌట్‌), అన్షుల్‌ కంబోజ్‌ (51 నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించడంతో ఇంగ్లండ్‌ ‘ఎ’తో జరిగిన రెండో అనధికార టెస్టు డ్రాగా ముగిసింది...

ఇంగ్లండ్‌ ‘ఎ’తో మ్యాచ్‌ డ్రా

నార్తాంప్టన్‌: తనుష్‌ కోటియన్‌ (90 నాటౌట్‌), అన్షుల్‌ కంబోజ్‌ (51 నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించడంతో ఇంగ్లండ్‌ ‘ఎ’తో జరిగిన రెండో అనధికార టెస్టు డ్రాగా ముగిసింది. సోమవారం చివరి రోజు భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ను 92 ఓవర్లలో 417/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. నితీశ్‌ (42), శార్దూల్‌ (34) సహకరించారు. జార్జి హిల్‌కు మూడు.. వోక్స్‌, జాక్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఇక చివరి సెషన్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 32/3 స్కోరు సాధించింది. అన్షుల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఫలితం తేలే అవకాశం లేకపోయేసరికి ముందుగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 348, ఇంగ్లండ్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేశాయి.

ఇవీ చదవండి:

ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి

లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 05:02 AM