World Games 2025: ఆర్చర్ రిషభ్కు కాంస్యం
ABN, Publish Date - Aug 10 , 2025 | 05:42 AM
ప్రపంచ క్రీడల్లో భారత ఆర్చర్ రిషభ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. వ్యక్తిగత కాంపౌండ్ విభాగం కాంస్య పతక పోరులో...
చెంగ్డూ (చైనా): ప్రపంచ క్రీడల్లో భారత ఆర్చర్ రిషభ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. వ్యక్తిగత కాంపౌండ్ విభాగం కాంస్య పతక పోరులో రిషభ్ 149-147తో భారత్కే చెందిన అభిషేక్ను ఓడించాడు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 10 , 2025 | 05:42 AM