ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా

ABN, Publish Date - Apr 28 , 2025 | 02:33 AM

ఈ సీజన్‌లో లఖ్‌నవూ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడడంతో ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించారు...

ముంబై: ఈ సీజన్‌లో లఖ్‌నవూ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడడంతో ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ బౌలర్లు నిర్ణీత సమయానికి కోటా పూర్తి చేయలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 28 , 2025 | 02:33 AM