మా జట్టు భారత్ వెళ్లదు: పీసీబీ
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:28 AM
భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్ కప్లో పాల్గొనేందుకు తమ మహిళల జట్టు ఆ దేశం వెళ్లబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నక్వీ...
లాహోర్: భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్ కప్లో పాల్గొనేందుకు తమ మహిళల జట్టు ఆ దేశం వెళ్లబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నక్వీ స్పష్టంజేశాడు. వచ్చే సెప్టెంబరు-అక్టోబరులో ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ ఏడాది ఆరంభంలో కుదిరిన ఒప్పందం మేరకు భారత్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ టోర్నమెంట్ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాల్సి ఉంటుందని నక్వీ గుర్తు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 20 , 2025 | 04:28 AM