ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిఖత్‌ శుభారంభం

ABN, Publish Date - Jun 29 , 2025 | 03:27 AM

జాతీయ మహిళల ఎలీట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్టార్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. శనివారం హైదరాబాద్‌లోని...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ మహిళల ఎలీట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్టార్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీల్లో 48-51 కిలోల విభాగంలో నిఖత్‌ 4-1తో రాశీ శర్మ (ఉత్తరప్రదేశ్‌)పై గెలిచింది. 60-65 కిలోల విభాగంలో మరో తెలంగాణ బాక్సర్‌ యషి శర్మ 5-0తో నిషా (తమిళనాడు)పై గెలిచింది. మిగతా తెలంగాణ బాక్సర్లలో 65-70 కిలోల విభాగంలో పూజ, 75-80 కిలోల కేటగిరీలో కీర్తి ఓటమి పాలయ్యారు.

ఇవీ చదవండి:

డేంజరస్ సెలబ్రేషన్.. పంత్‌ పరిస్థితేంటి..

కోచ్‌తో భారత స్టార్ల కొట్లాట

రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 03:27 AM