Indian Duo: జపాన్ నుంచి శ్వేతపర్ణ జోడీ అవుట్
ABN, Publish Date - Jul 16 , 2025 | 03:04 AM
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత డబుల్స్ జోడీ శ్వేతపర్ణ పాండ/రుతుపర్ణ పాండ పోరాటం తొలిరౌండ్కే పరిమితమైంది...
టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత డబుల్స్ జోడీ శ్వేతపర్ణ పాండ/రుతుపర్ణ పాండ పోరాటం తొలిరౌండ్కే పరిమితమైంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో శ్వేత ద్వయం 13-21, 7-21తో ఆతిథ్య జపాన్ జంట కొకొనా/మయికో చేతిలో ఓటమి పాలైంది. సింధు, లక్ష్య సేన్, డబుల్స్ స్టార్ సాత్విక్ జోడీ తమ పోరును బుధవారం ప్రారంభించనున్నారు.
ఇవీ చదవండి:
లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 16 , 2025 | 03:05 AM