హాకీ అమ్మాయిలకు ఓ విజయం
ABN, Publish Date - May 05 , 2025 | 04:30 AM
ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 1-0తో...
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 1-0తో ఆస్ట్రేలియా సీనియర్ జట్టును చిత్తుచేసి గెలుపుతో టూర్ను ముగించింది. మ్యాచ్లో ఏకైక గోల్ను నవ్నీత్ కౌర్ (21వ) సాధించింది. కాగా, ఈ టూర్లో భాగంగా ఆరంభంలో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన భారత జట్టు.. ఆ తర్వాత సీనియర్ జట్టుతోనూ రెండు మ్యాచ్లను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 05 , 2025 | 04:30 AM