ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్చరీ ప్రపంచక్‌పలో భారత్‌కు కాంస్యం

ABN, Publish Date - Apr 10 , 2025 | 02:47 AM

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 పోటీల్లో భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకం సాధించింది...

అబన్‌డేల్‌ (అమెరికా): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 పోటీల్లో భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన కాంస్య పతక పోరులో అభిషేక్‌, ఓజాస్‌, రిషభ్‌లతో కూడిన భారత బృందం 230-223 తో డెన్మార్క్‌పై గెలిచింది.

Updated Date - Apr 10 , 2025 | 02:47 AM