ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asia Para Badminton: భారత్‌కు 27 పతకాలు

ABN, Publish Date - Jun 23 , 2025 | 03:00 AM

థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత షట్లర్లు గతంలో ఎన్నడూలేని విధంగా 27 పతకాలు కొల్లగొట్టారు. వీటిలో 4 స్వర్ణ, 10 రజత, 13 కాంస్య పతకాలున్నాయి..

  • ఆసియా పారా బ్యాడ్మింటన్‌

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత షట్లర్లు గతంలో ఎన్నడూలేని విధంగా 27 పతకాలు కొల్లగొట్టారు. వీటిలో 4 స్వర్ణ, 10 రజత, 13 కాంస్య పతకాలున్నాయి. పారాలింపిక్‌ చాంపియన్‌ నితీశ్‌ కుమార్‌ ఏకంగా మూడు స్వర్ణాలు సొంతం చేసుకోవడం విశేషం. మహిళల సింగిల్స్‌ ఎస్‌యు5 కేటగిరీ ఫైనల్లో మనీషా రామ్‌దాస్‌ విజేతగా నిలిచింది.

Updated Date - Jun 23 , 2025 | 03:02 AM