ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

83 స్వర్ణాలతో సత్తాచాటిన భారత్‌

ABN, Publish Date - Apr 28 , 2025 | 02:37 AM

ఆసియా యోగాసన చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. ఏకంగా 83 స్వర్ణాలు కొల్లగొట్టి అగ్రస్థానంలో...

ఆసియా యోగాసన చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: ఆసియా యోగాసన చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. ఏకంగా 83 స్వర్ణాలు కొల్లగొట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారంతో ముగిసిన ఈ మెగా టోర్నీలో అత్యధిక స్వర్ణాలకు తోడు 3 రజతాలు, ఓ కాంస్యంతో కలిపి 87 పతకాలను భారత్‌ ఖాతాలో వేసుకుంది. మూడేసి స్వర్ణ, రజత, నాలుగు కాంస్యాలతో జపాన్‌ రెండోస్థానం దక్కించుకుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 28 , 2025 | 02:37 AM