తిరుమలేశుడి సేవలో గంభీర్
ABN, Publish Date - May 19 , 2025 | 03:48 AM
భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వేకువజామున ఆలయంలో...
తిరుమల (ఆంధ్రజ్యోతి): భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వేకువజామున ఆలయంలో జరిగిన సుప్రభాతసేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నాడు. సుప్రభాత పఠనం అనంతరం గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టును దర్శించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండవ..
Updated Date - May 19 , 2025 | 03:48 AM