ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్
ABN, Publish Date - May 08, 2025 | 07:36 AM
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచానికి శాంతి కావాలి కానీ యుద్ధాలు కాదని ఆయన అన్నారు. ఎంతో చరిత్ర ఉన్న భారత్, పాక్ లకు ఇది తగదని ట్రంప్ అన్నారు.
Updated Date - May 08, 2025 | 07:36 AM