ఆదివారం నాడు బలమైన గాలుల కారణంగా పోడియం ముందు ఫోకస్ లైట్ స్తంభం కూలిపోవడంతో డీఎంకే ఎంపీ ఎ రాజా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.