సూర్యాపేటలో ఘటన
ABN, Publish Date - Apr 20, 2025 | 07:27 PM
స్టీరింగ్ రాడ్ విరిగి అదుపుతప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట చింతలపాలెం శివారులో ఘటన. ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు
Updated Date - Apr 20, 2025 | 07:27 PM