రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, కడియం మండలంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్బంగా ధాన్యంతో రైతులు చంద్రబాబు గారి చిత్రాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు