పాక్ లో భారత్ దాడి చేసినా చేసేదేమీ లేదు
ABN, Publish Date - May 08, 2025 | 12:31 PM
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే పాక్ అడ్డుకోలేకపోయింది. పైగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంది. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసింది. పాక్ లోని ఇతర ప్రాంతాల్లో భారత్ దాడి చేసినా చేసేదేమీ లేదు - పాక్ పౌరుడు
Updated Date - May 08, 2025 | 12:31 PM