ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేపల ఇగురు ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది..

ABN, Publish Date - Jan 09 , 2025 | 10:24 AM

చేపల ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కలు వేసి రెండు వైపులా వేయించాలి.

1/7

ముందుగా చేపల ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2/7

స్టవ్‌పై పెనం పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కలు వేసి రెండు వైపులా వేయించాలి.

3/7

మిక్సీ జార్లో ధనియాలు, అల్లం తురుము, పసుపు, కారం, ఉప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

4/7

స్టవ్ మీద కళాయిని పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి.

5/7

తరువాత బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

6/7

ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి బాగా కలుపుకోవాలి. ఇగురులా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలను వేయాలి.

7/7

నూనె పైకి తేలుతుందంటే ఇగురు రెడీ అయినట్టే. పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన చేపల ఇగురు రెడీ.

Updated Date - Jan 09 , 2025 | 06:37 PM