ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్

ABN, Publish Date - Apr 08 , 2025 | 07:55 PM

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1/6

తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు ఈనెల నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ

2/6

సన్నబియ్యంపై వివిధ రకాలుగా ప్రజలకు ప్రభుత్వం అవగాహన

3/6

రేషన్ బియ్యం నాణ్యంగా ఉంటున్నాయని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా అవగాహన

4/6

దీనిలో భాగంగా సంగారెడ్డిలో ఓ సామాన్య కుటుంబాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ క్రాంతి వల్లూరు, అడిషనల్ కలెక్టర్ మాధురి

5/6

సంగారెడ్డిలోని 3వ వార్డులో మగలి కిట్టు ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నంతో భోజనం చేసిన కలెక్టర, అడిషనల్ కలెక్టర్

6/6

ప్రతిఒక్కరూ సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

Updated Date - Apr 08 , 2025 | 07:55 PM