ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Achampet Praja Garjana: అచ్చంపేటలో కేటీఆర్ ప్రజా గర్జన సభ.. భారీగా తరలివచ్చిన జనం..

ABN, Publish Date - Sep 28 , 2025 | 09:51 PM

ఆదివారం నాగర్ కర్నూల్‌లోని అచ్చంపేటలో ప్రజా గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

1/7

ఆదివారం నాగర్ కర్నూల్‌లోని అచ్చంపేటలో ప్రజా గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

2/7

అచ్చంపేట ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు.

3/7

ప్రజా గర్జన సభ ప్రారంభానికి ముందు ఆట, పాటలతో అలరించిన కళాకారులు.

4/7

అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలుపెడుతున్నామని ప్రకటించిన కేటీఆర్.

5/7

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన కేటీఆర్.

6/7

సభకు వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న కేటీఆర్.

7/7

తమ గ్రామ సమస్యను బ్యానర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న మైలారం గ్రామ ప్రజలు.

Updated Date - Sep 28 , 2025 | 09:59 PM