ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: కాళేశ్వరం క్షేత్రంలో పీఠాధిపతుల పుణ్యస్నానాలు

ABN, Publish Date - Dec 15 , 2025 | 05:30 PM

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమం ఇది.

1/8

దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన కాళేశ్వరం క్షేత్రం

2/8

గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా అయోధ్య, కాశీ, ప్రయాగ్, చిత్రకూట్, బృందావన్‌తో పాటు వివిధ ఆశ్రమాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు

3/8

నిన్న (ఆదివారం) రాత్రి కాళేశ్వరం చేరుకున్న పలువురు పీఠాధిపతులు, సన్యాసులు, సాధువులు

4/8

ఈ రోజు (సోమవారం) ఉదయం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

5/8

అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి అభిషేకాలు చేశారు.

6/8

ఒకే పానవట్టంపై శివుడు-యముడు లింగాకారంలో వెలసిన విశిష్ట క్షేత్రమైన కాళేశ్వరం భక్తులను ఆకర్షిస్తోంది.

7/8

పూజల అనంతరం ఆలయ ఈవో మహేష్ స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

8/8

కాళేశ్వరంలో పీఠాధిపతులు, సన్యాసులు, సాధువుల పుణ్యస్నానాలు

Updated Date - Dec 15 , 2025 | 05:34 PM