ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Naga Babu: అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: నాగబాబు

ABN, Publish Date - Feb 03 , 2025 | 06:52 AM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ‘ జనం లోకి జనసేన‘ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జనసేన అగ్రనేత నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

1/6

నాగబాబుకు జనసేన నేతలు అపూర్వ స్వాగతం పలికారు.

2/6

ఈ సభకు జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

3/6

ఈ సభలో వైసీపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు.అవినీతి నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు విమర్శించారు.

4/6

పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.

5/6

అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు. అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నాగబాబు విమర్శించారు.

6/6

ఈ సభలో జనసేన ముఖ్య నేతలు వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - Feb 03 , 2025 | 06:53 AM