GST Savings Competitions: కర్నూలులో జీఎస్టీపై పోటీలు: విజేతలను అభినందించిన మంత్రి లోకేష్
ABN, Publish Date - Oct 16 , 2025 | 04:11 PM
జీఎస్టీ పొదుపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఈ రోజు(గురువారం) కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సభావేదిక సమీపాన జీఎస్టీపై డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి.
జీఎస్టీ పొదుపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు పిలుపు నిచ్చారు.
ఈ రోజు(గురువారం) కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సభావేదిక సమీపాన జీఎస్టీపై డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి.
ఈ రోజు(గురువారం) కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సభావేదిక సమీపాన జీఎస్టీపై డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి.
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన లోకేష్ వారిని అభినందించారు.
ప్రధాని మోడీజీ నేతృత్వంలో తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15వేల లబ్ధి చేకూరుతుందని అన్నారు.
జీఎస్టీ సేవింగ్స్ ప్రయోజనాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని కోరారు.
యువతి కోరిక మేరకు సెల్ఫీ తీస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తున్నమంత్రి నారా లోకేష్
Updated Date - Oct 16 , 2025 | 04:16 PM