ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నీ మనసు చల్లగుండ...

ABN, Publish Date - Apr 26 , 2025 | 07:03 PM

ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కడపలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

1/5

కడపలో తీవ్రంగా ఉన్న ఎండలు. ఉదయం 9 కాగానే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి.

2/5

42 డిగ్రీల వాతావరణంలో తప్పనిపరిస్థితిలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఏర్పరుచుకుంటున్న ప్రజలు

3/5

మూగజీవి బాధను అర్థం చేసుకుని ఎద్దుల బండికి సంరక్షణ ఏర్పాటు చేసి దానిపైన నీళ్లు చల్లుతూ మంచి మనసుకు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి

4/5

ట్రై సైకిళ్లకు సైతం కవర్ కట్టి, తలకు టవల్ కప్పుకొని స్థానికులను ఎక్కించుకున్న వాహనదారుడు

5/5

వీరి మంచి మనసును అభినందిస్తున్న స్థానిక ప్రజలు

Updated Date - Apr 26 , 2025 | 07:04 PM