ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : కొత్త ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు ఫోకస్‌

ABN, Publish Date - Mar 11 , 2025 | 01:03 PM

హైదరాబాద్‌లోని ఐటీ వ్యాలీ తరహాలో.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ వ్యాలీ’ని స్థాపించే దిశగా అడుగులు పడుతున్నాయి.

1/5

హైదరాబాద్‌లోని ఐటీ వ్యాలీ తరహాలో.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ వ్యాలీ’ని స్థాపించే దిశగా అడుగులు పడుతున్నాయి.

2/5

రాష్ట్రంలో క్వాంటమ్‌ వ్యాలీని స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

3/5

ఇందులో భాగంగా సోమవారం వెలగపూడి సచివాలయంలో టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌, ఎండీ ఎస్‌ఎన్‌ సుబ్రమణియన్‌ తదితరులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు.

4/5

ఏపీలో క్వాంటమ్‌ వ్యాలీ నిర్మాణానికి అనువైన చర్యలు చేపట్టడంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

5/5

ఏపీలో యువతకు క్వాంటమ్‌ టెక్నాలజీలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలతో సహా.. రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి దోహదపడేలా ఈ వ్యాలీ నిర్మాణం సాగేలా చర్యలు చేపట్టాలని ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

Updated Date - Mar 11 , 2025 | 01:04 PM