ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: రుద్రాభిషేకం నిర్వహించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు

ABN, Publish Date - Nov 18 , 2025 | 09:27 PM

కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తమ నివాసంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను మంత్రి నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి ఎక్స్ లో షేర్ చేశారు.

1/4

కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు

2/4

రుద్రాభిషేకం అనంతరం మరికొన్ని ప్రత్యేక పూజలు.. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ఎక్స్ లో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి

3/4

కుటుంబమంతా కలిసి పూజ చేసుకోవడం ఆనందకరమైన, చిరస్మరణీయమైన సందర్భం అని పేర్కొన్న లోకేష్

4/4

మా కుటుంబ శ్రేయస్సు, రాష్ట్ర పురోగతి కోసం దేవుని ఆశీర్వాదం కోరామన్న లోకేష్.. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించామన్న లోకేష్

Updated Date - Nov 18 , 2025 | 09:27 PM