ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:36 AM

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

1/7

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు 21,248 మంది విద్యార్థులకు 118 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

2/7

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

3/7

ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.

4/7

దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.

5/7

పరీక్ష కేంద్రాల వద్ద 163వ సెక్షన్‌ అమలులో ఉంటుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ విద్యాధరి తెలిపారు.

6/7

కేంద్రాల వద్ద జెరాక్స్‌ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

7/7

వీరిలో బాలురు 11,005 మంది, బాలికలు 10,243 మంది ఉన్నారు. వీరికోసం 118 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 17 , 2025 | 11:41 AM