ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం

ABN, Publish Date - Feb 10 , 2025 | 03:48 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు

1/8

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు

2/8

ఏపీ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి బ్యాంకర్లతో ఇవాళ సమావేశం అయ్యారు.

3/8

2024, అక్టోబర్ 17న జరిగిన ఎస్ఎల్‌బీసీ సమావేశంలో అధికారులు ఇచ్చిన రిపోర్టుపై చంద్రబాబు ఇవాళ్టి భేటీలో చర్చించనున్నారు.

4/8

వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 డివిజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అంశాలపై ఎస్ఎల్‌బీసీ అధికారులతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

5/8

ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారంపై భేటీలో డిస్కస్ చేయనున్నారు.

6/8

టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి లాంటి కేంద్ర పథకాలపైనా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

7/8

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తరణ, జిల్లాలకు సంబంధించిన డిజిటల్ అంశం పైనా సీఎం డిస్కస్ చేయనున్నారు.

8/8

ఈ సమావేశానికి సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు కూడా హాజరు కానున్నారు.

Updated Date - Feb 10 , 2025 | 03:49 PM