Home » Chandrababu naidu
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.
Andhrapradesh: జాతీయ భద్రతా దళాల రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ప్రాణం కాదా ? అని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆయనపై అనేకసార్లు రాళ్ళ దాడి జరగటమేకాక, ఆయనకు రక్షణగా ఉన్న సీఎస్ఓ, ఎన్ఎస్జీ గార్డుల తల పగిలి కుట్లు పడినా సెక్షన్ 307 కింద కేసులు ఎందుకు నమోదు చేయలేదో పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తిరుపతిలో జరిగిన భేటీ అనంతరం ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతి విషయంపై పవన్ వద్ద పూర్తి డేటా ఉందని, తమకంటే ఆయన దగ్గర ఎక్కువ సమాచారం ఉందని చెప్పారు.
Andhra Pradesh Elections 2024: ‘నాకు అనుభవం ఉంది. పవన్కు పవర్ ఉంది. ప్రధాని మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగ్రహానికి వారాహి జత కలిసింది. జగన్ అనే అహంకారాన్ని బూడిద చేస్తుంది. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెబుతున్నా.. సైకిల్ స్పీడుకు తిరుగులేదు.. గ్లాస్ జోరుకు ఎదురులేదు.. కమల వికాసానికి అడ్డే లేదు.. మా కాంబినేషన్ సూపర్...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కంటే ముందు గొడ్డలి వస్తుందంటూ.. పరోక్షంగా సీఎం హత్యారాజకీయాల్ని ప్రోత్సాహిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..
స్థానిక సంస్థలను వైసీపీYSRCP) ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మైలవరం టీడీపీ(TDP) అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) అన్నారు. శనివారం నాడు రాయనపాడులో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంసకరమైన వ్యక్తుల మధ్య ఇమడలేక పోయానని అన్నారు.
Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దూకుడు పెంచారు. తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే.. తనదైన హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని అమెరికా చేసే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు.