• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్‌ ఈ స్టీల్‌ప్లాంట్‌: చంద్రబాబు

ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్‌ ఈ స్టీల్‌ప్లాంట్‌: చంద్రబాబు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్‌ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ పూర్తి..

పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ పూర్తి..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.

పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు.. స్టీల్ ప్లాంట్‌కు రేపు భూమి పూజ..

పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు.. స్టీల్ ప్లాంట్‌కు రేపు భూమి పూజ..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు రేపు(సోమవారం) భూమి పూజ జరగనుంది. కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసి అరుదైన రికార్డు సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

ఇంగ్లండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది: సీఎం చంద్రబాబు

ఇంగ్లండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది: సీఎం చంద్రబాబు

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కీలక పోరులో సమష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించడం భారత క్రీడాభిమానులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్..

హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదిక పోస్టులు పెట్టారు.

శ్రీకాకుళంలో డయేరియా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష..

శ్రీకాకుళంలో డయేరియా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష..

శ్రీకాకుళంలో కలకలం సృష్టిస్తున్న డయేరియా అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు..

కల్తీపాల బాధ్యులను వదిలేది లేదు: సీఎం చంద్రబాబు

కల్తీపాల బాధ్యులను వదిలేది లేదు: సీఎం చంద్రబాబు

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మృతులు కృష్ణవేణి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రమణిల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..

టెక్నాలజీ అనుసంధానంతో సుపరిపాలన

టెక్నాలజీ అనుసంధానంతో సుపరిపాలన

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ...

బిల్ గేట్స్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

బిల్ గేట్స్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

సోమవారం బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు.. బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి