• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

పద్మ అవార్డ్స్ 2026.. అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్

పద్మ అవార్డ్స్ 2026.. అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పద్మ అవార్డులపై స్పందించారు. ఈమేరకు తమ ఎక్స్ ఖాతాలలో పోస్టులు పెట్టారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు.

NHAI Achieves Historic Feat:  ఎన్‌హెచ్ఏఐకి 4 గిన్నిస్ రికార్డులు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్న కేంద్రమంత్రి

NHAI Achieves Historic Feat: ఎన్‌హెచ్ఏఐకి 4 గిన్నిస్ రికార్డులు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్న కేంద్రమంత్రి

ఎన్‌హెచ్ఏఐ, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ఆధ్వర్యంలో 6 రోజుల్లోనే 156 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది. జనవరి 6వ తేదీన 24 గంటల్లో 28.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది.

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్

భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్‌ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025'ను సౌత్‌జోన్ ప్రదానం చేసింది.

చిత్తూరు జిల్లా టీడీపీ నేతల్లో అసంతృప్తి..!

చిత్తూరు జిల్లా టీడీపీ నేతల్లో అసంతృప్తి..!

కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 40 శాతంపైనా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో పదవులు వచ్చిన వారు సంతోషంతో ఉంటే.. పదవులు దక్కని నాయకులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. అంతేకాక అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీ

Stipend For Trainee Constables: ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ గుడ్‌న్యూస్.. జీవో జారీ చేసిన హోంశాఖ

Stipend For Trainee Constables: ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ గుడ్‌న్యూస్.. జీవో జారీ చేసిన హోంశాఖ

డిసెంబర్ 16వ తేదీన మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనిత పాల్గొన్నారు.

TDP district committees: త్రిసభ్య కమిటీలతో ముగిసిన చంద్రబాబు సమావేశం..

TDP district committees: త్రిసభ్య కమిటీలతో ముగిసిన చంద్రబాబు సమావేశం..

తెలుగు దేశం పార్టీకి సంబంధించిన జిల్లా కమిటీల ఎంపిక కోసం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల విషయం మీడియాలో వచ్చాక తలెత్తిన ఒకట్రెండు అభ్యంతరాలను పున:పరిశీలించాలని చంద్రబాబు సూచించారు.

CM Chandrababu Reviews: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..

CM Chandrababu Reviews: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..

అన్ని హాస్టళ్లల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.

Saudi Arabia Accident: సౌదీలో రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

Saudi Arabia Accident: సౌదీలో రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

సౌదీ అరేబియాలోని మదీనాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలా బాధకలిగించిందని అన్నారు.

సీఐఐ సమిట్ .. ఏపీకి దిగ్గజ సంస్థలు

సీఐఐ సమిట్ .. ఏపీకి దిగ్గజ సంస్థలు

విశాఖ వేదికగా రెండవ రోజు 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

టెక్నాలజీతో తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం

టెక్నాలజీతో తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం

గురువారం అమరావతిలో మొంథా తుపాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ సాయంతో మొంథా తుపాన్ నష్టాన్ని తగ్గించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి