• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

TDP district committees: త్రిసభ్య కమిటీలతో ముగిసిన చంద్రబాబు సమావేశం..

TDP district committees: త్రిసభ్య కమిటీలతో ముగిసిన చంద్రబాబు సమావేశం..

తెలుగు దేశం పార్టీకి సంబంధించిన జిల్లా కమిటీల ఎంపిక కోసం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల విషయం మీడియాలో వచ్చాక తలెత్తిన ఒకట్రెండు అభ్యంతరాలను పున:పరిశీలించాలని చంద్రబాబు సూచించారు.

CM Chandrababu Reviews: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..

CM Chandrababu Reviews: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..

అన్ని హాస్టళ్లల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.

Saudi Arabia Accident: సౌదీలో రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

Saudi Arabia Accident: సౌదీలో రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

సౌదీ అరేబియాలోని మదీనాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలా బాధకలిగించిందని అన్నారు.

సీఐఐ సమిట్ .. ఏపీకి దిగ్గజ సంస్థలు

సీఐఐ సమిట్ .. ఏపీకి దిగ్గజ సంస్థలు

విశాఖ వేదికగా రెండవ రోజు 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

టెక్నాలజీతో తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం

టెక్నాలజీతో తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం

గురువారం అమరావతిలో మొంథా తుపాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ సాయంతో మొంథా తుపాన్ నష్టాన్ని తగ్గించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Cyclone Montha: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. ప్రోటోకాల్ పక్కన పెట్టి..

Cyclone Montha: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. ప్రోటోకాల్ పక్కన పెట్టి..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కోసం ప్రోటోకాల్‌ను పక్కనపెట్టారు. సీఎం కాన్వాయ్ వెహికల్‌లో కాకుండా ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు.

Diwali 2025: తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు

Diwali 2025: తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియచెబుతూ సీఎం..

Lakshmi Naidu Case: లక్ష్మీనాయుడు హత్య కేసుపై హోంమంత్రికి సీఎం కీలక ఆదేశం

Lakshmi Naidu Case: లక్ష్మీనాయుడు హత్య కేసుపై హోంమంత్రికి సీఎం కీలక ఆదేశం

నెల్లూరు జిల్లా దారకానిపాడు మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు నెల్లూరులో పర్యటించారు.

AP CM Chandrababu Naidu: ఉద్యోగులకు డీఏ ఇస్తాం.. వారి సమస్యలను పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu: ఉద్యోగులకు డీఏ ఇస్తాం.. వారి సమస్యలను పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములని, ఉద్యోగుల బాగోగులు చూడడం తమ భాద్యత అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలని ఉందని, అయితే అందుకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.

AP CM Chandrababu Naidu: పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..

AP CM Chandrababu Naidu: పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..

బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి త్యాగానికి ప్రతీకగా (Statue Of Sacrifice) గా నామకరణం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి