• Home » Chandrababu

Chandrababu

AP Resurvey: ఏపీ  రీ సర్వే ప్రాజెక్టుకు, గురుకులాలకు నిధులు మంజూరు

AP Resurvey: ఏపీ రీ సర్వే ప్రాజెక్టుకు, గురుకులాలకు నిధులు మంజూరు

ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా కీలకరంగాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టుకు అదనపు నిధులు మంజూరు చేసింది. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా గురుకులాలకు రూ.39 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది.

PM Modi Puttaparthi Visit: పుట్టపర్తి పర్యటనలో ప్రధాని మోదీ

PM Modi Puttaparthi Visit: పుట్టపర్తి పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు.

Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..

Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్‌ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు.

CBN Vs Jagan: నీ బతుకే ఫేక్..జగన్ కు సీఎం వార్నింగ్

CBN Vs Jagan: నీ బతుకే ఫేక్..జగన్ కు సీఎం వార్నింగ్

ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్ దే సైకో పాలన అని.. ఆ పార్టీ చేసేదే ఫేక్ ప్రచారాలని మండిపడ్డారు. ఇంతకు జగన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి?.. దానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఈ వీడియోలో చూడండి.

AP Govt. Employees:  DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ..  ఏపీ  ప్రభుత్వ ఉద్యోగుల హర్షాతిరేకాలు

AP Govt. Employees: DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల హర్షాతిరేకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేస్తూ.. జీవో 62 రిలీజ్ చేసింది చంద్రబాబు సర్కారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం..

CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్‌, అబుదాబి, UAEలో పర్యటించనున్నారు.

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో..

AP Assembly Live: బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు

AP Assembly Live: బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో జరిగే ముఖ్యమైన చర్చ, అంశాలను ABN లైవ్ అప్డేట్స్‌తో మీ ముందుకు..

GST 2.0 Reforms 2025: కొత్త జీఎస్టీ స్లాబ్స్.. తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం

GST 2.0 Reforms 2025: కొత్త జీఎస్టీ స్లాబ్స్.. తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల ప్రయోజనం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తెలుగులో విడుదల చేసిన జీవోల బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి..

YSRCP MLCs join TDP: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

YSRCP MLCs join TDP: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి