ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహణలో జరిగిన అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం

ABN, Publish Date - Jan 28 , 2025 | 09:35 PM

ప్రజల స్థానిక సమస్యలను అధికార యంత్రాంగానికి నివేదించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లే పరిష్కార వారధిగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా' కార్యక్రమం నేడు ప్రారంభం అయింది

1/9

చిత్తూరు జిల్లాలోని సంతపేటలో కార్యక్రమం జరిగింది . విజయలక్ష్మి కాలనీ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదిక అయింది

2/9

సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, నీటి పాల సమస్యలు వంటివి ఈ సదస్సుకు హాజరయ్యిన కార్పొరే షన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది

3/9

ఈ సదస్సుకు మేయర్ అముడ, కమిషనర్ నరసింహ ప్రసాద్ తో పాటు పలు శాఖం మున్సిపల్ అధికారులు హాజరు అయ్యారు

4/9

కర్నూల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా కార్యక్రమ దృశ్యాలు

5/9

హాజరైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు

6/9

తమ సమస్యలను విన్నవించుకున్న ప్రజలు.పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జిల్లా అధికారులు

7/9

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

8/9

విశాఖపట్నం వడ్లపూడి తిరుమల నగర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమం

9/9

రోడ్లపై గుంతల నుంచి కుళాయిల్లో రాని నీళ్ల దాకా సమస్యలను ప్రజాప్రతినిధుల ముందు విన్నవించుకున్న ప్రజలు

Updated Date - Jan 28 , 2025 | 09:35 PM