ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంఎస్ఎన్ రియల్టీ నుంచి వన్‌ బై ఎంఎస్ఎన్

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:21 AM

ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ఎంఎ్‌సఎన్‌ రియల్టీ.. హైదరాబాద్‌లో తొలి రెసిడెన్షియల్‌ రియల్టీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కోకాపేట నియోపోలి్‌సలో..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ఎంఎ్‌సఎన్‌ రియల్టీ.. హైదరాబాద్‌లో తొలి రెసిడెన్షియల్‌ రియల్టీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కోకాపేట నియోపోలి్‌సలో వన్‌ బై ఎంఎ్‌సఎన్‌ పేరుతో 7.7 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌ ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. 55 ఫ్లోర్లతో మొత్తం ఐదు టవర్లలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 655 ఫ్లాట్లు ఉంటాయని ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ సీఎండీ ఎంఎ్‌సఎన్‌ రెడ్డి తెలిపారు. 5,250 నుంచి 7,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్స్‌ ఉంటాయని ఆయన చెప్పారు. ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.7 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనుంది. 2030 నాటికల్లా వన్‌ బై ఎంఎ్‌సఎన్‌ పూర్తిగా అందుబాటులోకి రానుందన్నారు.

ఇవి కూడా చదవండి

Beerla Ilaiah: కేటీఆర్‌వి సిగ్గుమాలిన మాటలు

Krishna Water Share Demand: 45 టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలి

Updated Date - Apr 19 , 2025 | 04:21 AM